Saturday, 30 July 2022

భూమా వారసుల ఫైట్ - అక్కలపై సోదరుడి కేసు : అక్కడే అసలు ట్విస్టు..!!

దివంగత భూమా నాగిరెడ్డి- శోభా కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు పెరిగిపోతున్నాయి. తాజాగా... మరో వివాదం వెలుగులోకి వచ్చింది. ఈ సారి ఆస్థికి సంబంధించిన అంశం పైన భూమా కుమారుడు జ‌గ‌త్ విఖ్యాత్ రెడ్డి తాజాగా తెలంగాణ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. రంగారెడ్డి జిల్లాలోని మంచిరేవుల దగ్గర తన తల్లిపేరుపై ఉన్న స్థలంలో వాటా ఇప్పించాలని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/VOH3Znl
https://ift.tt/rwka2XF

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour