ఆధార్ కార్డును ఓటర్ ఐడీతో లింక్ చేస్తూ గతేడాది పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ చేపట్టబోతోంది. కేంద్రం తీసుకొచ్చిన చట్టంతో పౌరుల గోప్యత హక్కుకు భంగం కలుగుతోందని కాంగ్రెస్ ఎంపీ రణ్ దీప్ సూర్జేవాలా దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరపబోతోంది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/pFxfHGD
https://ift.tt/1zCJfpM
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment