Sunday, 24 July 2022

టార్గెగ్ మునుగోడు - టీఆర్ఎస్ నయా స్కెచ్ : రాజగోపాల్ క్లారిటీతో..!!

ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో మునుగోడు ఫోకస్ అవుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి తాజాగా చేసిన ప్రకటనతో టీఆర్ఎస్ అప్రమత్తం అయింది. మునుగోడు నుంచే టీఆర్ఎస్ పతనం మొదలవుతుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలతో...అక్కడ ఇప్పటికిప్పుడు కాకున్నా..త్వరలోనే బై పోల్ వచ్చే అవకాశం ఉందనే అంచనాలు గులాబీ నేతల్లో వ్యక్తం అవుతున్నాయి. తాను కేంద్ర హోం మంత్రి అమిత్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/TdF35li
https://ift.tt/1zCJfpM

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour