''జగన్ మావయ్యా.. మీరేమో మాకు విద్యాపరంగా అన్నిరకాల సౌకర్యాలు ఏర్పాటు చేశామని చెబుతున్నారు... కానీ నాయకులెవరూ పట్టించుకోవడంలేదు.. అధికారులు అసలు స్పందించడంలేదు.. బడికి వెళ్లేందుకు బస్సుల్లేవు.. మీరు మాట్లాడి మాకు బస్సులు వేయించరా..'' అంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రకాశం జిల్లా కనిగిరి ఆర్టీసీ డిపోవద్ద విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ధర్నాకు దిగారు. కనిగిరి ఆదర్శ పాఠశాలకు
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/Tl6t5RK
https://ift.tt/qcQCps1
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment