Saturday, 23 July 2022

జ‌గ‌న్ మావ‌య్యా... మాకు బ‌స్సులు కావాలి.. పంపించరా!!

''జ‌గ‌న్ మావ‌య్యా.. మీరేమో మాకు విద్యాప‌రంగా అన్నిర‌కాల సౌక‌ర్యాలు ఏర్పాటు చేశామ‌ని చెబుతున్నారు... కానీ నాయ‌కులెవ‌రూ ప‌ట్టించుకోవ‌డంలేదు.. అధికారులు అస‌లు స్పందించ‌డంలేదు.. బ‌డికి వెళ్లేందుకు బ‌స్సుల్లేవు.. మీరు మాట్లాడి మాకు బ‌స్సులు వేయించరా..'' అంటూ విద్యార్థులు ఆందోళ‌న‌కు దిగారు. ప్ర‌కాశం జిల్లా క‌నిగిరి ఆర్టీసీ డిపోవ‌ద్ద విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు ధ‌ర్నాకు దిగారు. క‌నిగిరి ఆద‌ర్శ పాఠ‌శాల‌కు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/Tl6t5RK
https://ift.tt/qcQCps1

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour