Friday, 15 July 2022

ఆ విగ్రహాలకు మాత్రమే పీవోపీ వాడొద్దా?: హైకోర్టు కీలక ఆదేశాలు, నోటీసులు

హైదరాబాద్: ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినియోగంపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వినాయక విగ్రహాల తయారీలో ప్లాస్టర్ ఆఫ్‌ ప్యారిస్(పీవోపీ) వాడకాన్ని నిషేధించడంపై పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కాలుష్య నియంత్రణ మండలి జారీ చేసిన మార్గదర్శకాలను, పీవోపీ నిషేధాన్ని సవాల్ చేస్తూ.. తెలంగాణ గణేశ్ మూర్తి కళాకార్ సంక్షేమ సంఘం దాఖలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/EmYnf4R
https://ift.tt/oMH6BR2

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour