Monday, 25 July 2022

షాకింగ్: గత ఆర్ధిక సంవత్సరంలో పెట్రోల్ ధరలు 78సార్లు డీజిల్ ధరలు 76సార్లు పెరిగాయి

దేశంలో నిత్యావసరాల నుంచి పెట్రోల్ డీజిల్ ధరలు వరకు అన్ని ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో ద్రవ్యోల్బణం పెరగడం పై ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. తాజాగా పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా ద్రవ్యోల్బణం, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల పై

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/nF92pL3
https://ift.tt/1zCJfpM

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour