కోస్తాంధ్ర ప్రాంతానికి చెందిన ముగ్గురు ఎంపీలు తెలుగుదేశం పార్టీవైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. వారి వారి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలతో పొసగకపోవడమే దీనికి కారణమవుతోంది. అంతేకాకుండా రాబోయే ఎన్నికల్లో పొత్తులు ఉంటాయని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు స్పష్టం చేయడంతో విజయావకాశాలుంటాయన్న ఆలోచన కూడా వారిని తెలుగుదేశంవైపు చూసేలా ప్రేరేపిస్తోంది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితిని చూస్తే ఏ క్షణంలోనైనా ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లుగా అక్కడి వాతావరణం ఉంది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/T906ujx
https://ift.tt/j09VyhR
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment