Thursday, 2 June 2022

నా ఇల్లు అంటిస్తారా ..మీ అంతు చూస్తా : మంత్రి తనయుడి వార్నింగ్ - ఆడియో వైరల్..!!

మంత్రి కుమారుడు..సొంత పార్టీ ఎంపీటీసీని హెచ్చరిస్తూ మాట్లాడిన ఆడియో వైరల్ అవుతోంది. అమలాపురంలో జరిగిన అల్లర్ల సమయంలో మంత్రి విశ్వరూప్‌ ఇంటికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఈ వ్యవహారం పైన అమలాపురం రూరల్‌ మండలం ఈదరపల్లి గ్రామ వైసీపీ ఎంపీటీసీ అడపా సత్తిబాబుకు మంత్రి విశ్వరూప్ తనయుడు కృష్ణారెడ్డి ఫోన్ చేసారు. ఇంటికి నిప్పు పెట్టిన సమయంలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/ULmIxea
https://ift.tt/VgHdvsr

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour