Sunday, 12 June 2022

రేప్ ఘటనలపై సీఎం కేసీఆర్ స్పందించరా? వారి వీపులు త్వరలోనే పగలగొడతారు: బండి సంజయ్

తెలంగాణ రాష్ట్రంలో బాలికలకు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా మార్కాపురం డివిజన్ ఎన్టీఆర్ నగర్ లో ఐదు రోజుల కిందట అత్యాచారానికి గురైన బాలిక కుటుంబ సభ్యులను బిజెపి రాష్ట్ర మహిళా నాయకులతో కలిసి పరామర్శించిన బండి సంజయ్ ఆపై తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/39z1XMV
https://ift.tt/uHB9V5i

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour