చంద్రబాబునాయుడు ఒకవేళ అధికారంలోకి వచ్చినా పెద్దగా ఒరిగేదేమీ లేదనే నైరాశ్యం రాష్ట్ర ప్రజల్లో నెలకొంది. ఇప్పుడున్న సంక్షేమ పథకాలను చంద్రబాబు వస్తే ఆపేస్తారనే ప్రచారం నడుస్తోంది. చంద్రబాబు ఎన్ని హామీలిచ్చినా ఈ ప్రచారం ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిపోయింది. విభజన తర్వాత ఏపీ అభివృద్ధి అంత సులువు కాదు అనే అభిప్రాయానికి ప్రజలు వచ్చేశారు. అటువంటిది వచ్చే సంక్షేమ పథకాలను ఎందుకు పోగొట్టుకోవాలనే ఆలోచనలో వారున్నారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/kvJ5sp2
https://ift.tt/a0MlK14
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment