Sunday, 19 June 2022

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో విధ్వంసం ఓ కుట్ర: వారికి జీవితఖైదు పడే ఛాన్స్; ప్రభుత్వోద్యోగాలు రానట్టే!!

అగ్నిపథ్ పథకంపై చెలరేగిన ఆందోళనలలో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసం నేపథ్యంలో విధ్వంసానికి పాల్పడిన 46 మందిని అన్ని ఆధారాలతో అరెస్ట్ చేసినట్టు రైల్వే ఎస్పీ అనురాధ వెల్లడించారు. అంతేకాదు రైల్వేస్టేషన్లో విధ్వంసం సృష్టించిన ఆందోళనకారులకు యావజ్జీవ కారాగార శిక్ష పడే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/p8kI4Hc
https://ift.tt/NHmfcPl

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour