తెలంగాణ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకరిని మించి ఒకరు ఇప్పుడే సవాళ్లు ప్రతిసవాళ్లతో రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు. తెలంగాణా రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి రావాలని టీఆర్ఎస్ పార్టీ, ఈసారి ఎలాగైనా టీఆర్ఎస్ ను గద్దె దించాలని బీజేపీ శతవిధాలా ప్రయత్నాలు సాగిస్తున్నాయి. సర్పంచ్ లతో కలిసి బండి సంజయ్ సమరభేరి .. జూన్ తొలివారంలో మౌనదీక్ష; టార్గెట్ కేసీఆర్!!
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3OyeQNs
https://ift.tt/wb7vAVG
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment