Sunday, 5 June 2022

ఏపీలో బీజేపీ చీఫ్ మకాం - పొత్తులపై తేల్చేస్తారా : పవన్ దూరం -టీడీపీతో బంధంపై...!!

ఏపీలో రాజకీయం వేడెక్కుతోంది. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ప్రధాన పార్టీలు అడుగులు ముందుకు వేస్తున్నాయి. పొత్తుల అంశం కీలకంగా మారింది. ఎన్నికలకు దాదాపుగా ఇంకా రెండేళ్ల సమయం ఉన్నా.. అన్ని పార్టీలు గెలుపు దిశగా ఇప్పటికే నుంచే భారీ అంచనాల్లో ఉన్నాయి. ఇదే సమయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏపీలో రెండు రోజుల పర్యటనకు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/WBkNo7z
https://ift.tt/p51EuCN

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour