Tuesday, 21 June 2022

ఏపీ విద్యార్థులకు అలర్ట్: నేటి మధ్యాహ్నం ఇంటర్ ఫలితాలు విడుదల

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు విజయవాడలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలు విడుదల చేయనున్నారు. పరీక్షల ఫలితాలను www.bie.ap.gov.in ,  https://examresults.ap.nic.in వెబ్‌సైట్‌లలో పొందవచ్చు. ఇంటర్‌ పరీక్షలను మే 6 నుంచి 25 వరకు నిర్వహించగా 9లక్షల మందికి పైగా విద్యార్థులు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/HQu2ceJ
https://ift.tt/FuRpQ2t

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour