Thursday, 16 June 2022

హిట్లర్‌లా కేంద్రం.. గ్యాస్ చాంబర్లు ఒక్కటే తక్కువ: శివసేన ఫైర్

నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఈడీ విచారిస్తోంది. అయితే దీనిపై కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు చేపడుతున్నాయి. దీనిని శివసేన కూడా ఖండించారు. రాహుల్ గాంధీని నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఈడీ విచారిస్తుండడం పట్ల శివసేన పార్టీ నిప్పులు చెరిగింది. పార్టీ పత్రిక 'సామ్నా' సంపాదకీయంలో కేంద్రంపై తీవ్రస్థాయిలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/MOfK7JE
https://ift.tt/oC8E9zX

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour