న్యూఢిల్లీ: బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు తమ ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించేందుకు కసరత్తులు చేస్తున్నాయి. రాబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో ఐక్యంగా పోరాడేందుకు, ప్రతిపక్షాలకు చెందిన కొందరు నాయకులు పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ గోపాల్కృష్ణ గాంధీని సంప్రదించినట్లు వార్తా సంస్థ పీటీఐ పేర్కొంది. గాంధీ 2017లో భారత ఉపరాష్ట్రపతి పదవికి ఏకాభిప్రాయ ప్రతిపక్షాల అభ్యర్థి, కానీ ఎన్నికల్లో
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/mUejZxP
https://ift.tt/1AGVEjb
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment