Tuesday, 14 June 2022

తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు: సగం కంటే ఎక్కువ హైదరాబాద్‌లోనే

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు క్రమంగా భారీగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్త కరోనా కేసులు 200 మార్కును దాటాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 22,662 కరోనా పరీక్షలను నిర్వహించగా.. కొత్తగా 219 కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజు వ్యవధిలో 76 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/qEK1kl7
https://ift.tt/1AGVEjb

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour