Thursday, 9 June 2022

గవర్నర్ తమిళిసై మహిళా దర్బార్ సక్సెస్ అవుతుందా? సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సహకరిస్తుందా? ఆసక్తికరచర్చ!!

రాజ్ భవన్ సంప్రదాయానికి భిన్నంగా జూన్ 10న శుక్రవారం నాడు రాజ్‌భవన్‌లో మహిళల సమస్యలను తెలుసుకోవడానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ 'మహిళా దర్బార్' నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో అత్యాచార ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో గవర్నర్ మహిళా దర్బార్ నిర్వహించాలని తీసుకున్న చొరవ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/M7Tpy5u
https://ift.tt/0maHyl1

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour