Sunday, 5 June 2022

నైజీరియాలో ఉగ్రదాడి : చర్చిలో కాల్పులు - 50 మంది మృతి..!!

నైజీరియాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓండోలోని ఓ చర్చిపై ఓ దుండగుడు దాడి చేశాడు. చర్చిలో ప్రార్థనలు చేస్తున్న భక్తులపై కాల్పులకు తెగబడ్డాడు. బాంబులు విసరటం వల్ల పలువురు చిన్నారులు సహా 50 మంది వరకు మరణించినట్లు అంచనాలు వెలువడుతున్నాయి. ఓవో పట్టణంలోని సెయింట్ ఫ్రాన్సిస్ కాథలిక్ చర్చ్‌లో ఉగ్రవాదులు కాల్పులు జరిపారని..బాంబులు విసిసారని స్థానికులు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/mfBaoF2
https://ift.tt/p51EuCN

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour