జనసేనాని పవన్కల్యాణ్ ఇచ్చిన మూడు ఆప్షన్లు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. బీజేపీతో కలిసి పోటీచేయడం, తెలుగుదేశం, బీజేపీతో కలిసి పోటీచేయడం, ఒంటరిగా పోటీచేయడం. చంద్రబాబునాయుడు విషయంలో భారతీయ జనతాపార్టీ ఢిల్లీ పెద్దలు సముఖంగా లేరు. వారిని ఒప్పిస్తానన్న నమ్మకం పవన్ కల్యాణ్లో కనపడుతోంది. కానీ మూడు ఆప్షన్ల ప్రకటన తర్వాత ఒక్కసారిగా తెలుగుదేశం, జనసేన రాజకీయాలు మారిపోయాయి.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/deZSzsb
https://ift.tt/a0MlK14
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment