Friday, 10 June 2022

రాజ్యసభ పోల్స్: ఆ 2 రాష్ట్రాల ఫలితాలు విడుదల; బీజేపీ, కాంగ్రెస్‌ చెరో మూడు స్థానాల్లో గెలుపు

న్యూఢిల్లీ: రాజ్యసభ 16 స్థానాలకు ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. నాలుగు రాష్ట్రాల్లో మొత్తం 16 రాజ్యసభ స్థానాలకు శుక్రవారం పోలింగ్​ ప్రశాంతంగా ముగిసింది. అయితే, కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాల​లో మాత్రమే ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెలువడ్డాయి. బీజేపీ ఫిర్యాదుతో హర్యానా, మహారాష్ట్రలో ఓట్ల లెక్కింపు నిలిపేసింది ఎన్నికల సంఘం. ఈ రెండు రాష్ట్రాల్లోని ఫలితాలు ఇలా ఉన్నాయి.కర్ణాటకలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/Xsr7jZ3
https://ift.tt/0maHyl1

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour