Thursday, 9 June 2022

పెళ్ళయి 15రోజులైనా కాకముందే రోడ్డు ప్రమాదంలో వరుడు మృతి; విషాదంలో వధువు!!

కొత్తగా పెళ్లి చేసుకుని ఎన్నో ఆశలతో జీవితాన్ని కొనసాగించాలి అనుకున్న వధువు రోడ్డు ప్రమాదంలో వరుడు మరణించడంతో తీరని దుఃఖం అనుభవిస్తోంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన లండన్ లో నివాసముంటున్న ఇద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఒకరినొకరు ప్రేమించుకుని పెద్దల అనుమతితో పెళ్లి చేసుకున్నారు. పెళ్లయి 15రోజులు కూడా కాకముందే రోడ్డు ప్రమాదం రూపంలో వరుడు తిరిగిరాని లోకాలకు చేరుకోవడం రెండు కుటుంబాలలో తీరని విషాదాన్ని నింపింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/bfeyB6P
https://ift.tt/0maHyl1

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour