Thursday, 2 June 2022

సచివాలయ సిబ్బంది ప్రొబేషన్ - ముహూర్తం ఫిక్స్ : 1,17,954 మందికి లబ్ది..!!

గ్రామ - వార్డు సచివాలయ సిబ్బందికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ప్రొబేషనరీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శులకు ఈ నెల 10వ తేదీన ప్రొబేషన్‌ ప్రకటించనున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఉద్యోగ సంఘాలతో పీఆర్సీ అంశం పైన జరిపిన చర్చల్లో భాగంగా ఇచ్చిన హామీ మేరకు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/nFhqmkW
https://ift.tt/VgHdvsr

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour