గ్రామ - వార్డు సచివాలయ సిబ్బందికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ప్రొబేషనరీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శులకు ఈ నెల 10వ తేదీన ప్రొబేషన్ ప్రకటించనున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఉద్యోగ సంఘాలతో పీఆర్సీ అంశం పైన జరిపిన చర్చల్లో భాగంగా ఇచ్చిన హామీ మేరకు
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/nFhqmkW
https://ift.tt/VgHdvsr
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment