Monday, 13 June 2022

10 గంటలు విచారణ: రాహుల్ గాంధీపై ప్రశ్నల వర్షం.. రేపు కూడా

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో సోమవారం 10 గంటల పాటు ప్రశ్నించారు. ఉద‌యం 11.30 గంట‌ల‌కు రాహుల్ గాంధీ ఈడీ కార్యాల‌యానికి వెళితే, మధ్యలో లంచ్ కోసం ఓ గంట పాటు బయటకు అనుమతించారు. తర్వాత మళ్లీ విచారణ కొనసాగి, రాత్రి 9.30 గంట‌ల‌కు ఆయ‌న

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/e1tF7aL
https://ift.tt/uHB9V5i

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour