Monday, 30 May 2022

Janasena: ప‌వ‌న్ క‌ల్యాణ్ పోటీచేసే నియోజ‌క‌వ‌ర్గం ఖ‌రారు??

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ 2024 ఎన్నిక‌ల్లో ఏ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీచేయబోతున్నార‌నే ఉత్కంఠ కొద్దిరోజులుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నెల‌కొంది. 2019 ఎన్నిక‌ల్లో భీమ‌వ‌రం, గాజువాక నుంచి పోటీచేసి ఓట‌మి పాలైన ప‌వ‌న్ ఈసారి నియోజ‌క‌వ‌ర్గ వేట‌లో ఉన్నారు. అది ఇప్ప‌టికే ఖ‌రారైంద‌ని, అధికారికంగా ప్ర‌క‌టించ‌డ‌మే త‌రువాయి అని జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు చెబుతున్నారు. అది ఏదో కాదు.. 2009 ఎన్నిక‌ల్లో త‌న అన్న చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీ త‌ర‌ఫున పోటీచేసి తిరుప‌తి నియోజ‌క‌వ‌ర్గం.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/D58ZCBh
https://ift.tt/nJosS3q

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour