Friday, 13 May 2022

అమరావతిలో బీజేపీ ఎంపీ జీవీఎల్ - కేంద్ర మంత్రులకు లేఖలు : నిర్మాణాలు మొదలు పెట్టాలి..!!

భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నర్సింహారావు అమరావతిలో పర్యటించనున్నారు. ఆ ప్రాంత రైతులతో కలిసి రాజధాని గ్రామాల్లో ఈ రోజు పర్యటిస్తారు. ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన..ఆ తరువాత అసెంబ్లీలో బిల్లుల ఉప సంహరణ..అమరావతి పైన హైకోర్టు తీర్పు తరువాత పరిస్థితుల పైన ఆయన కేంద్ర మంత్రులకు లేఖలు రాసారు. హైకోర్టు తీర్పు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/qkD9gLZ
https://ift.tt/hxKjA6F

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour