Monday, 9 May 2022

మొహాలీలో ఇంటెలీజెన్స్ యూనిట్ వద్ద పేలుడు: లోపల ఉంచిన పదార్థాలే పేలాయి!

న్యూఢిల్లీ: మొహాలీలోని పంజాబ్ పోలీసు నిఘా విభాగం వెలుపల పేలుడు సంభవించింది. ఆఫీస్ లోపల ఉంచిన పేలుడు పదార్థాలు పేలాయని, ఈ ఘటనకు ఎలాంటి ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం లేదని పోలీసులు తెలిపారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఈ సంఘటనపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నుంచి ఆరా తీశారు. నిరంతరం అధికారులతో టచ్ లో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/4Vh6b27
https://ift.tt/Kl6WLZb

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour