Tuesday, 10 May 2022

ముప్పు పొంచి ఉంది- భద్రత పెంచండి : డీజీపీకి అచ్చెన్నాయుడు లేఖ..!!

తనకు ప్రాణహాని ఉందని..తనకు భద్రత కల్పించాలంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాసారు. ఏపీ డీజీపీకి రాసిన లేఖలో అచ్చెన్నాయుడు పలు అంశాలను ప్రస్తావించారు. తనకు అదనపు భద్రత కల్పించాలని డీజీపీని కోరారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, శాసనసభలో ఆ పార్టీ ఉప నాయకుడిగా ఉన్న తాను.. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలను తీవ్రంగా నిరసిస్తున్నానని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/FC9wkr3
https://ift.tt/mPHDaMz

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour