Sunday, 8 May 2022

అత్యంత ప్రతిష్టాత్మకంగా అమిత్ షా సభ: రాహుల్ గాంధీ సభను మించి జనసమీకరణ; వ్యూహమిదే!!

తెలంగాణ రాష్ట్రంలో బహిరంగ సభలు కాక రేపుతున్నాయి. ఇప్పటికే రాహుల్ గాంధీ వరంగల్ వేదికగా నిర్వహించిన బహిరంగ సభ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు కారణమైంది. ఇక బీజేపీ ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నిర్వహించిన సభ రాష్ట్ర రాజకీయాలలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటాయి అన్న దానికి సంకేతంగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/nqxDoV1
https://ift.tt/luQA1Ft

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour