Wednesday, 11 May 2022

పీఆర్సీ - డీఏ చెల్లింపులపై కొత్త నిర్ణయం : పదవీ విరమణ తరువాతనే - రికవరీ నిలిపివేత..!!

ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ - డీఏ బకాయిల విషయంలో ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. పదవీ విరమణ తరువాతనే పీఆర్సీ బకాయిలు చెల్లిస్తామని స్పష్టం చేసింది. అదే సమయంలో ఐఆర్ రికవరీ నిలిపివేస్తున్నట్లు ఉద్యోగులకు ఊరట కలిగించే విషయం వెల్లడించింది. విశ్వవిద్యాలయాలు, కార్పొరేషన్లు, సొసైటీలకూ పీఆర్సీ వర్తిస్తుందని ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. గతంలో ఎన్నడూ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/mn4B0Fk
https://ift.tt/KXnL2Fr

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour