ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు వాడి వేడిగా సాగుతున్నాయి. ఇప్పటినుండే ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నట్లుగా కనిపిస్తుంది. మరో రెండు సంవత్సరాలలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రజాక్షేత్రంలో ప్రజల మద్దతు కోసం ఇప్పటి నుండే పర్యటనల బాట పడుతున్నారు ప్రధాన పార్టీల నాయకులు. ఇప్పటికే చంద్రబాబు మహానాడుకు ముందే పర్యటనలు ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/7ib3U40
https://ift.tt/C0r7Ujk
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment