Tuesday, 24 May 2022

దుష్టశక్తులు.. పథకం ప్రకారమే అల్లర్లు సృష్టిస్తున్నారు: కోనసీమ ఉద్రిక్తతపై మంత్రి ఆదిమూలపు సురేష్

కోనసీమ జిల్లా పేరును డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జిల్లాగా మార్చడం పై కోనసీమ సాధన సమితి ఆధ్వర్యంలో ఆందోళనలు ఒక్కసారిగా ఉద్రిక్తతలకు దారితీసాయి. ఊహించని విధంగా మంత్రి పినిపే విశ్వరూప్ ఇంటిపై ఆందోళనకారులు దాడికి దిగి ఇంటిని తగులబెట్టారు. అదే విధంగా ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇంటిపై కూడా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై వైసిపి నేతలు,

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/Lco1jB2
https://ift.tt/RTmEdWZ

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour