విపరీతమైన ఎండలతో ఆపసోపాలు పడిన భాగ్యనగర వాసులు ఒక్కసారిగా కురిసిన భారీ వర్షంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. తెల్లవారుజామున ఈరోజు హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షానికి నగరంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో చాలాచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అనేక చోట్ల చెట్లు విరిగి
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/Ifd2WwT
https://ift.tt/A60OrX2
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment