Saturday, 28 May 2022

చంద్రబాబు చెప్పగలరా - వారంతా ఏకమైనా విజయం వైసీపీదే : మంత్రుల సవాల్..!!

ఏపీ మంత్రులు నిర్వహిస్తున్న సామాజిక న్యాయభేరి యాత్ర చివరి దశకు వచ్చింది. ఈ రోజుతో యాత్ర ముగియనుంది. శ్రీకాకుళం నుంచి ప్రారంభమైన ఈ యాత్ర ఈ రోజు అనంపతురంలో నిర్వహించే బహిరంగ సభతో ముగుస్తుంది. బస్సుయాత్ర మూడోరోజున ఉమ్మడి గుంటూరు జిల్లాలో పర్యటించారు. సమసమాజ నిర్మాణానికి జగన్‌ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రులు చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/VRmkPCp
https://ift.tt/9fVimpH

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour