Wednesday, 18 May 2022

వైసీపీ ఎమ్మెల్యేల మధ్య జలజగడం: జిల్లా సమీక్షాసమావేశంలో మంత్రి ముందే రచ్చ; అసలేం జరిగిందంటే!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ నేతల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయా? అనేక జిల్లాలలో నేతల మధ్య సయోధ్య లేదా? ఎవరికి వారుగా ఆధిపత్యం కోసం చేస్తున్న ప్రయత్నాలు వైసీపీని ఇరకాటంలో పడేస్తున్నాయా? జిల్లాలలోనూ అన్ని ప్రాంతాల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత దక్కటం లేదా? అంటే అవును అన్న సమాధానమే వస్తుంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/5ixvDjs
https://ift.tt/7beW3w9

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour