ఇప్పుడున్న పరిస్థితులను చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్లు కూడా రావని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు. ఏపీలో పార్టీల పొత్తుల పైన చర్చ జరుగుతున్న సమయంలో ఆయన ఇదే అంశం పైన కీలక వ్యాఖ్యలు చేసారు. ఎన్నికల పొత్తుల గురించి కామెంట్ చేయనని చెప్పిన చంద్రబాబు.. అవసరాన్ని బట్టి పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/fN4atmJ
https://ift.tt/luQA1Ft
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment