Wednesday, 4 May 2022

పోస్టుమార్టం చేసేందుకు లంచం డిమాండ్: ఉదయగిరి ఆస్పత్రిలో ఘటన; మంత్రి రజినీకి కొత్త తలనొప్పి!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో వరుస ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మానసిక దివ్యాంగురాలు పై అత్యాచార ఘటన తర్వాత, రుయా ఆసుపత్రిలో బాలుడు మృతదేహాన్ని తండ్రి బైక్ మీద తీసుకువెళ్ళిన ఘటన చోటు చేసుకుంది. ఇక పలు ఆసుపత్రుల్లో వసతులు లేక రోగులు పడుతున్న ఇబ్బందులు, వాటర్ ట్యాంక్ కింద చికిత్స

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/K2kxBfH
https://ift.tt/rIUMqWg

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour