Tuesday, 3 May 2022

జగన్ టార్గెట్ గా చంద్రబాబు \"బాదుడే బాదుడు\" టూర్లు.. ఏ మేరకు సక్సెస్ అవుతారో?

టీడీపీ అధినేత చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి ప్రజాక్షేత్రంలో పాలనా వైఫల్యాలను ఎండగట్టాలని శతవిధాల ప్రయత్నిస్తున్నారు. నిత్యం వైసిపి వైఫల్యాలపై విరుచుకు పడుతున్న చంద్రబాబు ప్రజాక్షేత్రంలోకి వెళ్లి తెలుగుదేశం పార్టీకి ప్రజా మద్దతును కూడగట్టడానికి ఇప్పటి నుండే రంగంలోకి దిగుతున్నారు. మరో రెండేళ్లలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జగన్ టార్గెట్ గా పావులు కదుపుతున్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/au6J50o
https://ift.tt/A60OrX2

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour