Tuesday, 24 May 2022

రణసీమగా కోనసీమ.. మరోమారు ఆందోళనలకు పిలుపునిచ్చిన జేఏసీ; కర్ఫ్యూ విధించిన పోలీసులు

ప్రశాంతంగా ఉండే కోనసీమ రణసీమగా మారింది. కోనసీమ జిల్లాకు రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టడంపై మొదలైన రగడ చిలికి చిలికి గాలివానగా మారింది. మంత్రి ఇల్లు తగలబెట్టే దాకా, ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేసేదాకా, పోలీసులను గాయాలపాలు చేసే దాకా వెళ్ళింది. కోనసీమ జిల్లా పేరును మార్చవద్దు అంటూ అమలాపురంలో కోనసీమ సాధన సమితి చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారడం ఊహించని పరిణామం.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/zovnfSi
https://ift.tt/RTmEdWZ

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour