Wednesday, 11 May 2022

వైద్య సిబ్బంది నిర్లక్ష్యం: ఇంక్యుబేటర్‌లో వేడికి పసికందులకు గాయాలు, మృతి, ఆస్పత్రిపై దాడి

హైదరాబాద్: వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో ఇద్దరు పసికందుల ప్రాణం పోయింది. హైదరాబాద్ ఫలక్‌నుమాలోని కేఏఎం అనే ప్రైవేట్ ఆస్పత్రిలో ఇంక్యుబేటర్‌లో పెట్టిన ఇద్దరు శిశువులను సమయానికి తీయడం మర్చిపోయారు సిబ్బంది. దీంతో తీవ్రగాయాలపాలై ప్రాణాలు కోల్పోయారు ఇద్దరు శిశువులు. వివరాల్లోకి వెళితే.. పాతబస్తీలోని కేఏఎం ఆస్పత్రిలో మంగళవారం రెండు డెలివరీలు జరిగాయి. డెలివరీ తర్వాత పిల్లులు ఆరోగ్యంగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/fNBd93b
https://ift.tt/KXnL2Fr

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour