ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకున్న అత్యాచార ఘటనలను ఏపీ మహిళా కమిషన్ చాలా సీరియస్ గా తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా చోటు చేసుకున్న వరుస అత్యాచారాల నేపథ్యంలో రంగంలోకి దిగిన ఏపీ మహిళా కమిషన్ అత్యాచారాలు జరిగిన ప్రాంతాలలో సంబంధిత శాఖల నుండి మహిళల భద్రతకు సంబంధించి వివరణ ఇవ్వాలని లేఖలు రాసింది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/AqGW0L8
https://ift.tt/rIUMqWg
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment