పవిత్ర రంజాన్ పర్వదినానికి ముందు రాజస్థాన్ జోధ్పూర్లో అల్లర్లు చెలరేగాయి. అదీ కాస్త ఇంటర్నెట్ సర్వీస్ నిలిపివేసే వరకు వెళ్లింది. ఇవాళ ఉదయం ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. దీంతో జలొరీ గేట్ పరిధిలో పోలీసులు లాఠీ ఛార్జీ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. జలొరి గేట్ పరిధిలో గల బల్ముకుంద్ బిస్సా సర్కిల్లో గొడవ జరిగింది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/DYh7XrC
https://ift.tt/A60OrX2
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment