Tuesday, 10 May 2022

అసని తీవ్ర తుఫాను బీభత్సం: ఏపీలో అతి భారీ వర్షాలు, తీరానికి దగ్గర్లో, ఇంటర్ పరీక్షలు వాయిదా

అమరావతి: తుఫాను అసని ప్రభావం కోస్తాంధ్రపై తీవ్రంగా చూపిస్తోంది. కోస్తాంధ్రాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులు 90 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. సముద్రపు అలలు కూడా భారీగా ఎగిసిపడుతున్నాయి. ఇప్పటికే తీరప్రాంతాల ప్రజలు, మత్స్యకారులకు వాతావరణశాఖ, ప్రభుత్వ అధికారులు అప్రమత్తం చేశారు. ప్రభుత్వం కూడా ప్రభావిత జిల్లాల యంత్రాంగాన్ని అలర్ట్ చేసింది. 

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/6WHfNIE
https://ift.tt/mPHDaMz

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour