ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఓ బెయిల్ ఆదేశాన్ని జిల్లాలోని ఓ అదనపు సెషన్స్ జడ్జి అపార్ధం చేసుకున్నారు. సుప్రీం బెయిల్ ఇమ్మంటే ఇవ్వొద్దని చెప్పినట్లు ఆదేశాల్ని అపార్ధం చేసుకున్నారు. దీంతో సదరు బాధితుడికి బెయిల్ ఇవ్వలేదు. ఈ విషయం తెలిసి సుప్రీంకోర్టే షాక్ అయింది. చివరికి ఆ జడ్జికి ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/qgitJMZ
https://ift.tt/Kl6WLZb
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment