తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రభుత్వం వేధిస్తున్నదంటూ ఆరోపిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైసిపి ప్రభుత్వం తనపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నదని ఆరోపిస్తూ ప్రైవేటు కేసు దాఖలు చేశారు చింతమనేని ప్రభాకర్. ఈ మేరకు ఏలూరు కోర్టులో ఏపీ ప్రభుత్వం పై కేసు దాఖలు అయినట్టుగా తెలుస్తోంది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/brz37De
https://ift.tt/el4YIna
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment