Thursday, 26 May 2022

తనను అంతం చెయ్యాలని చూస్తున్నారని.. జ‌గ‌న్‌, స‌జ్జ‌ల‌, గౌతమ్ స‌వాంగ్‌ల‌పై చింత‌మ‌నేని ప్రైవేట్ కేసు

తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రభుత్వం వేధిస్తున్నదంటూ ఆరోపిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైసిపి ప్రభుత్వం తనపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నదని ఆరోపిస్తూ ప్రైవేటు కేసు దాఖలు చేశారు చింతమనేని ప్రభాకర్. ఈ మేరకు ఏలూరు కోర్టులో ఏపీ ప్రభుత్వం పై కేసు దాఖలు అయినట్టుగా తెలుస్తోంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/brz37De
https://ift.tt/el4YIna

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour