Saturday, 7 May 2022

మోడీకి అనుకూలంగా సాయిరెడ్డి: చంద్రబాబు-రాహుల్‌ గాంధీ మధ్య: మీడియా పెద్దల భేటీపై

అమరావతి: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత, లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీ చేపట్టిన హైదరాబాద్ పర్యటన- రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ డిబేట్‌కు దారి తీసింది. వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న తెలంగాణ రాజకీయాలను ఇప్పటి నుంచే వేడెక్కించినట్టయింది. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి-కాంగ్రెస్ మధ్య వాడివేడిగా మాటల యుద్ధానికి కారణమైందీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/Wbh4vOR
https://ift.tt/Tlx8Kpf

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour