అమరావతి: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత, లోక్సభ సభ్యుడు రాహుల్ గాంధీ చేపట్టిన హైదరాబాద్ పర్యటన- రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ డిబేట్కు దారి తీసింది. వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న తెలంగాణ రాజకీయాలను ఇప్పటి నుంచే వేడెక్కించినట్టయింది. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి-కాంగ్రెస్ మధ్య వాడివేడిగా మాటల యుద్ధానికి కారణమైందీ
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/Wbh4vOR
https://ift.tt/Tlx8Kpf
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment