Sunday, 8 May 2022

రాష్ట్రపతిగా వెంకయ్యకు పదోన్నతి..!!? రేసులో మరో ముగ్గురు : కీలకం కానున్న వైసీపీ - వాటిపై పట్టు..!!

భారత తదుపరి రాష్ట్రపతి ఎవరు. ఉప రాష్ట్రపతి వెంకయ్యకు పదోన్నతి దక్కనందా. రేసులో ఉన్నదెవరు. వైసీపీ పాత్ర ఏంటి. ఏం జరుగుతోంది. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పదవీ కాలం జూలై 25తో ముగియనుంది. రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి బీజేపీ కేంద్ర నాయకత్వం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రపతి అభ్యర్థి విషయమై ఇప్పటికే ఎన్డీఏ కూటమిలోని సీఎంలు, ఎన్డీఏతర

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/ClX6ta5
https://ift.tt/luQA1Ft

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour