Sunday, 22 May 2022

శరవేగంగా టీడీపీ మహానాడు ఏర్పాట్లు.. మహానాడులో తీర్మానాలపై 26న టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం!!

తెలుగుదేశం పార్టీ ఒంగోలు వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా మహానాడును నిర్వహించనుంది. ఈ నెల 27, 28 తేదీలలో టిడిపి మహానాడు కోసం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే టీడీపీ శ్రేణులు భారీగా నిర్వహించనున్న మహానాడు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఒంగోలు నగర శివారులో వందెకరాల స్థలాన్ని సేకరించిన టిడిపి మహానాడు కోసం దీనిని తీర్చిదిద్దుతుంది. గత రెండేళ్లు కరోనా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/VB0kAl5
https://ift.tt/aRLu7JV

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour