Thursday, 26 May 2022

నేటి నుంచే టీడీపీ మహానాడు - 2024 ఎన్నికలకు సమరశంఖం : పోలిట్ బ్యూరో ఆమోదం..!!

పసుపు పండుగకు సర్వం సిద్దమైంది. టీడీపీ మహానాడుకు ఒంగోలు పసుపుమయంగా మారింది. ఈ రోజు...రేపు టీడీపీ మహానాడు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబు తో సహా పార్టీ ముఖ్యులంతా ఒంగోలు చేరుకున్నారు. మహానాడుకు పార్టీ శ్రేణులు తరలివస్తున్నాయి. పలు జిల్లాల నుంచి కార్లు, ద్విచక్రవాహనాలపై కార్యకర్తలు భారీగా ఒంగోలుకు చేరుకుంటున్నారు.ఈ రెండు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/omtnTq9
https://ift.tt/el4YIna

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour