Monday, 2 May 2022

స్పైస్ జెట్ ఇష్యూ.. 14 మందికి గాయాలు.. విచారణ షురూ

నిన్న కుదుపునకు గురయిన స్పైస్ జెట్ విమానం క్షేమంగా గమ్య స్థానం చేరుకుంది. విమానం ముంబై నుంచి దుర్గాపూర్ వెళుతున్న సంగతి తెలిసిందే. అయితే విమానం దిగే సమయంలో ఈదురుగాలులతో కుదుపునకు గురయ్యింది. దీంతో విమానంలో గల లగేజీ బ్యాగులు ప్రయాణికులపై పడ్డ సంగతి తెలిసిందే. ఘటనపై డీజీసీఏ చర్యలకు ఉపక్రమించింది. ఆ విమానంలో గల సిబ్బందిని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/KiUZcph
https://ift.tt/3a9QmRN

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour